Hyderabad

Andhra PradeshHyderabadLatestNationalTelangana

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా..? LB నగర్లో ఈ పరిస్థితి చూసి బయల్దేరడం బెటర్ !

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీ పబ్లిక్ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఎల్. బి నగర్లో ఉన్న విజయవాడ బస్టాండ్ పండుగ కోసం వెళ్లే  ప్రయాణికులతో కిటకిటలాడింది.

Read More
HyderabadLatestTelangana

జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తం.. గ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ కార్డులు ఇస్తం: మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్‌: జర్నలిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్నలిస్టులంద‌రికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌,

Read More
HyderabadLatestTelangana

Minister Komatireddy : సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశా.. టికెట్ల ధరల పెంపు జీవోలతో నాకు సంబంధం లేదు!

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పెద్ద సినిమాల విడుదల వేళ..  టికెట్ రేట్ల

Read More
HyderabadLatestNationalTelangana

పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్తున్న పబ్లిక్కు ముఖ్య గమనిక

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూర్లకు బయలుదేరే వాహనాలకు ఇబ్బందులు లేకుండా టోల్ ప్లాజాల దగ్గర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం16

Read More
HyderabadLatestPoliticsTelangana

ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం

తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతే లక్ష్యంగా మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భాల భరోసా,

Read More
HyderabadLatestTelangana

రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచే కొత్త పథకం ప్రారంభం

రాష్ట్రంలో ఉన్న సన్న, చిన్న కారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరుతో రైతులకు ట్రాక్టర్లు,

Read More
HyderabadLatestPoliticsTelangana

Telangana Budget 2025: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా…!!

Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర

Read More
HyderabadLatestTelangana

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యం – గనుల రంగం కీలకం: డా. వివేక్ వెంకటస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్ధేశించారని, ఈ మహత్తర లక్ష్య సాధనలో

Read More