Telangana

HyderabadLatestPoliticsTelangana

గుమ్మడి నర్సయ్యను కలిసిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు

ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గుమ్మడి నర్సయ్యను కారేపల్లి మండలంలోని టేకులగూడెంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు కలిసారు. నర్సయ్య

Read More
HyderabadLatestPoliticsTelangana

ఆడపిల్ల పుడితే రూ.10,000.. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో ఓ అభ్యర్థి గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు

Read More
HyderabadLatestPoliticsTelangana

సర్పంచుల విధులేంటో తెలుసా?

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం.. సర్పంచ్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది. సామూహిక మరుగుదొడ్ల ఏర్పాటు, బావుల మరమ్మతులు,

Read More
HyderabadLatestPoliticsTelangana

సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ హల్ చల్.. ఏకగ్రీవం విఫలం

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఖర్చు

Read More
HyderabadInternationalLatestNationalTelangana

Telangana Rising Global Summit: తొలి రోజే రికార్డు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు

రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు

Read More
HyderabadLatestTelangana

ప్రాణం తీసిన చికెన్ ముక్క..గొంతులో చిక్కుకొని ఆటో డ్రైవర్ మృతి

అన్నం తింటుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది.  కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల

Read More
HyderabadLatestTelangana

పంచాయతీ ఎన్నికల రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షనా?

వేలాది మంది గ్రామీణ ప్రాంత అడ్వకేట్లు అయితే ఓటుకు లేదంటే ఏపీపీ రాత పరీక్షలకు దూరం కావాలా? ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో

Read More
HyderabadLatestNationalTelangana

KTR: సంపద కొందరి చేతుల్లోనే ఉంటే.. ‘ఇండిగో’ తరహా పరిస్థితులే: కేటీఆర్‌

హైదరాబాద్‌: అధికారం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఇప్పుడు దేశంలోని విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితే ఉత్పన్నమవుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పైలట్లను దోపిడీ

Read More