LatestTelangana

ఇందిరమ్మ ఇండ్లకు 99 రోజుల యాక్షన్ ప్లాన్.. ఉగాది నాటికి 15 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ లక్ష్యం

హైదరాబాద్:రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. వచ్చే మూడు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

Read More
LatestTelangana

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. పెరుగుతున్న స్థిర ఖర్చులు, అప్పుల భారంతో బడ్జెట్‌పై ఒత్తిడి

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగించే దశలోకి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి, సమతుల్య పరిపాలనకు ప్రతిబింబంగా ఉండాల్సిన బడ్జెట్ ప్రభుత్వం పనితీరు, ఆలోచనా విధానాన్ని

Read More
LatestTelangana

సివరేజ్ పైప్‌లైన్ పనులు.. సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

మల్కాజిగిరి:సికింద్రాబాద్‌లో సివరేజ్ పైప్‌లైన్ ఏర్పాటు పనుల నేపథ్యంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. సికింద్రాబాద్‌లోని భారత్ పెట్రోలియం

Read More
Latest

మంజీరా ఫేజ్–3 పనులు.. రెండు రోజులు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

హైదరాబాద్​ సిటీ : మంజీరా ఫేజ్–-3, పెద్దాపూర్ పంప్ హౌస్ లో 35 ఏండ్లకు పైబడిన హెచ్​టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్​ను తొలగించి, కొత్త ప్యానెల్స్‌‌

Read More
LatestTelangana

ఉపాధి హామీలో అక్రమాలపై కఠిన చర్యలు.. మరో 314 మందికి సస్పెన్షన్

హైదరాబాద్:ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్కీమ్ అమలులో జరిగిన అవకతవకలను గుర్తించి

Read More
LatestTelangana

యూరియా యాప్‌తో రైతులకు ఊరట.. లైన్లు లేకుండానే బస్తాల పంపిణీ

కరీంనగర్:రాష్ట్రంలో గత వానాకాలం సీజన్‌తో పోలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా కోసం ఎదురైన ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక మొబైల్ యాప్

Read More
LatestTelangana

కాళేశ్వరం కేసు: కమిషన్‌పై అప్పుడెందుకు అభ్యంతరం లేదు? నివేదిక తర్వాతే సవాల్.. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు వెచ్చించిన వ్యయానికి, వచ్చే ఆదాయానికి పొంతన లేదని, ఇది గిట్టుబాటు ప్రాజెక్టు కాదని కాగ్ నివేదికలో పేర్కొంది. వెల్లడైందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు

Read More
LatestTelangana

గల్ఫ్ యుద్ధ భయం.. రాజన్నసిరిసిల్లలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో టెన్షన్

రాజన్నసిరిసిల్ల: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది

Read More
Andhra PradeshLatest

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

అమరావతి: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా

Read More